ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో జోరందుకుంటున్న పనులు రాజధాని కోసమేనా?

ABN, First Publish Date - 2021-06-17T01:07:53+05:30

విశాఖలో జోరందుకుంటున్న పనులు రాజధాని కోసమేనా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం  సిద్ధమైన విషయం తెలిసిందే. త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్‌గా ఏర్పడబోతోందని కొంతమంది మంత్రులు, ఎంపీలు అంటున్నారు. ఏక్షణమైనా విశాఖ నుంచి పరిపాలన సాగుతుందని ప్రకటనలు చేస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ‘‘మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదంటున్న జగన్. విశాఖలో జోరందుకుంటున్న పనులు రాజధాని కోసమేనా?. కోర్టులో విచారణలో ఉన్న కేసులను జగన్ సర్కార్ పట్టించుకోదా?. ఢిల్లీ పర్యటనలోనూ మూడు రాజధానుల అంశాన్ని జగన్ ఎందుకు వదల్లేదు?. కౌలు కోసమే పోరాడాల్సిన స్థితిలో అమరావతిని రైతులు కాపాడుకోగలరా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు.  



Updated Date - 2021-06-17T01:07:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising