ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చుతున్నారు: రామకృష్ణ

ABN, First Publish Date - 2021-11-06T21:26:08+05:30

ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ను ఆదానీ ప్రదేశ్‌గా మార్చుతున్నారని సీపీఐ నేత రామకృష్ణ ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోర్టుల నుంచి పరిశ్రమల వరకు ఆదానీకి సీఎం జగన్ దోచిపెడుతున్నారని ఆరోపించారు. రూ.5 వేలు విలువ చేసే బొగ్గుని రూ.20 వేలకి ఆదానీ నుంచి కొంటున్నారని తెలిపారు. ఆదానీ విద్యుత్ కొనుగోలు వల్ల లక్ష కోట్ల భారం పడుతోందన్నారు. గన్నవరం పోర్టు భూములను ఆదానీకి దోచిపెట్టడంలో జగన్‌రెడ్డి కమీషన్ ఎంతో చెప్పాలి? అని రామకృష్ణ ప్రశ్నించారు.

Updated Date - 2021-11-06T21:26:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising