ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-07-27T06:16:43+05:30

మండలంలోని హిర్దేహాళ్‌ - పు లకుర్తి గ్రామాల మధ్య ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో రాయదుర్గం మండ లం చదం గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ (30) మృతి చెందాడు.

వెంకటేశ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డీ హీరేహాళ్‌, జూలై 26 : మండలంలోని హిర్దేహాళ్‌ - పు లకుర్తి గ్రామాల మధ్య ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్ర మాదంలో రాయదుర్గం మండ లం చదం గ్రామానికి చెందిన యువకుడు వెంకటేశ (30) మృతి చెందాడు. ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపిన వివరా లివి. వెంకటేశ ద్విచక్ర వాహనంపై బళ్లారి వైపు నుంచి స్వగ్రామమైన చదం గ్రామానికి వెళ్తుండగా, కానుగవంక వద్ద రోడ్డు పక్కనే ఉన్న ప్రమాద హెచ్చరిక స్తంభాన్ని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పో స్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. పోలీసు లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-27T06:16:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising