ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టిప్పర్‌ ఢీకొని మహిళ మృతి

ABN, First Publish Date - 2021-10-20T06:32:51+05:30

మండలంలోని కైరేవు గ్రామం వద్ద మంగళవారం టిప్పర్‌ ఢీ కొని అదే గ్రామానికి చెందిన అమీద (36) మృతి చెందింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శెట్టూరు, అక్టోబరు19: మండలంలోని కైరేవు గ్రామం వద్ద మంగళవారం టిప్పర్‌ ఢీ కొని అదే గ్రామానికి చెందిన అమీద (36) మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరా లివి. అమీద కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేది. ఇందులో భాగంగానే కూలీ పను లు ముగించుకుని శెట్టూరు నుంచి కైరేవుకు తిరిగి వస్తుండగా టిప్పర్‌ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. టిప్పర్‌ అతివేగంగా రావడంతోనే ప్రమాదం జరిగిందని తోటి కూలీలు తె లిపారు. మృతురాలికి భర్త అబ్దుల్లా, కుమారు డు, కుమార్తె ఉన్నారు. పోలీసులు ఘటనా స్థ లాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-10-20T06:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising