ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకు వెళ్లి బాలుడి మృతి

ABN, First Publish Date - 2021-04-13T06:27:06+05:30

మండలంలోని గో ళ్ల గ్రామానికి చెందిన బాలుడు హనుమేష్‌ (12) సోమవారం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందా డు.

మృతి చెందిన బాలుడు హనుమేష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణదుర్గం, ఏప్రిల్‌  12: మండలంలోని గో ళ్ల గ్రామానికి చెందిన బాలుడు హనుమేష్‌ (12) సోమవారం చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందా డు. స్థానికులు తెలిపిన వివరాలివి. హనుమేష్‌తో కలిసి మరో నలుగురు పిల్లలు ఈత కోసం గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఈతకొడుతు న్న సమయంలో హనుమేష్‌ ఎంతసేపటికి కనిపించలేదు. గమనించిన మిగతా పిల్లలు ఇంటికి వెళ్లి  తండ్రి ఓబుళే్‌షకు సమాచారం అందించారు. వెంటనే స్థానికులతో కలసి చెరువులో గా లించారు. చెరువులో చాకలి రేవు కోసం తీసిన గోతిలో హనుమేష్‌ ఇరుక్కుపోయాడు. బా లుడిని గుర్తించి బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడ. ఒక్కగానొక్క కుమారుడు నీట మునిగి మృతి చెండంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. 

Updated Date - 2021-04-13T06:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising