ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం

ABN, First Publish Date - 2021-12-08T05:46:16+05:30

ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు.

మీర్జాపురం గ్రామంలో పర్యటిస్తున్న పల్లె రఘునాథరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 7: ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళతామని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీకార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బుధవారం నుంచి నియోజకవర్గ వ్యాప్తంగా మూడునెలలపాటు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను, ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరని, పార్టీలో కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. 


Updated Date - 2021-12-08T05:46:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising