ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి...

ABN, First Publish Date - 2021-07-24T06:13:09+05:30

మండలంలోని దుద్దేకుంట గ్రా మస్థులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది.

సత్యసాయి పైపుల వద్ద లీకేజీ నీటిని పట్టుకుంటున్న దుద్దేకుంట గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెళుగుప్ప, జూలై 23: మండలంలోని దుద్దేకుంట గ్రా మస్థులను తాగునీటి సమస్య వెంటాడుతోంది. బిందెడు నీటి కోసం అర కిలోమీటరు నడిచి వెళ్లి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఎదురవుతోంది. అంకంపల్లి, దుద్దేకుంట గ్రామాల మధ్య హంద్రీనీవా కాలువలో ఉన్న సత్యసాయి తాగునీటి సరఫరా  పైపుకు రంధ్రాలు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. అధికారు లు స్పందించి తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీ సుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. సెక్రెటరీ జగదీ్‌షను వివరణ కోరగా, సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది స మ్మెలో ఉండటంతో సమస్య ఏర్పడిందని, పరిష్కరించేందు కు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2021-07-24T06:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising