ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విత్తన వేరుశనగ సబ్సిడీ ధరలు ఖరారు

ABN, First Publish Date - 2021-05-08T06:29:30+05:30

విత్తన వేరుశనగ సబ్సి డీ ధరలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శా ఖ కమిషరేట్‌ నుంచి ఉ త్తర్వులు జారీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్వింటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680

40 శాతం సబ్సిడీ వర్తింపు

రైతు వాటా క్వింటాల్‌పై రూ.5208

 అనంతపురం వ్యవ సాయం, మే 7: విత్తన వేరుశనగ సబ్సి డీ ధరలు ఎట్టకేలకు ఖరారయ్యాయి. ఈ మేరకు వ్యవసాయ శా ఖ కమిషరేట్‌ నుంచి ఉ త్తర్వులు జారీ చేశారు.  క్వి ంటా విత్తన వేరుశనగ పూర్తి ధర రూ.8680గా నిర్ణయించారు. ఇందులో 40 శాతం సబ్సిడీ రూ.3472 పోను రైతు వాటా కింద క్వింటాల్‌కు రూ.5208 చెల్లించాల్సి ఉంటుంది. రైతుకు గరిష్టంగా (బస్తా 30 కేజీలు) మూడు బస్తాలు పంపిణీ చేయనున్నారు. ఈనెల 10వ తేదీ నుంచి రైతు భరో సా కేంద్రాల్లో విత్తన కాయలు కావాల్సిన రైతుల పే ర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈనెల 15న విత్తన పంపిణీ మొదలు పెట్టనున్నట్లు జేడీఏ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-05-08T06:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising