ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవమాన భారంతో ఇద్దరు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-06-23T06:14:08+05:30

దొం గతనం మోపారన్న అవమాన భా రంతో మండలంలోని కొజ్జేపల్లికి చెందిన శేఖర్‌, సదానంద మంగ ళవారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డారు.

చికిత్స పొందుతున్న శేఖర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గుత్తిరూరల్‌, జూన 22: దొం గతనం మోపారన్న అవమాన భా రంతో మండలంలోని కొజ్జేపల్లికి చెందిన శేఖర్‌, సదానంద మంగ ళవారం ఆత్మహత్యాయత్నానికి పా ల్పడ్డారు. స్థానికులు తెలిపిన వివ రాలివి. గ్రామానికి చెందిన రా మాంజినేయులు భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆదివారం రాత్రి రామాంజినేయులుతో పాటు శేఖర్‌, సదానంద ఇంట్లో మందు పార్టీ చేసుకున్నారు. సోమవారం సాయంత్రం పుట్టింటి నుంచి రామాంజనేయులు భార్య తిరిగి ఇంటికి చేరుకుంది. బీరువాలోని ఆరు తులాల బంగారం, రూ.20 వేల నగదు కనబడకపోవంతో భర్తను నిలదీసింది. మందు పార్టీ విషయం ఆమెకు చెబుతూ, మత్తు లో తనకేమీ తెలియలేదన్నాడు. శేఖర్‌, సదానంద తన ఇంట్లోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారని భార్య లక్ష్మిదేవి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమపై అకారణంగా దొంగతనం మోపారనే అవమానం భరించలేక సదానంద, శేఖర్‌ గ్రామ శివారులో విష ద్రావకం తాగి అపస్మారక స్థితిలో పడిపోయారు. స్థానికులు గమనించి గుత్తి ప్రభుత్వ ఆ సుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.




Updated Date - 2021-06-23T06:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising