ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విజయవాడకు కాలవ పయనం

ABN, First Publish Date - 2021-10-22T06:23:38+05:30

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గం టల దీక్ష చేపట్టడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విజయవాడ బాట పట్టారు.

విజయవాడకు వెళ్తున్న కాలవ శ్రీనివాసులు, ఆదినారాయణ, రామ్మోహనచౌదరి తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం వైద్యం, అక్టోబరు 21: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు 36 గం టల దీక్ష చేపట్టడంతో జిల్లాకు చెందిన టీడీపీ నేతలు విజయవాడ బాట పట్టారు. ఇప్పటికే ప య్యావుల కేశవ్‌, జేసీ ప్రభాకరరెడ్డి, బండారు శ్రావణితోపాటు పలువురు అక్కడకు చేరుకుని, అధినేత దీక్షకు సంఘీభా వం తెలుపుతున్నారు. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శులు తలారి ఆదినారాయణ, రామ్మోహనచౌదరి, సీనియర్‌ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు గురువా రం రాత్రి రైలుతో బయలుదేరి వెళా ్లరు. మరి కొందరు వాహనాల్లో పయనమయ్యారు.  కొన్ని చోట్ల పోలీసులు వాహనాలను అడ్డుకుని, విజయవాడ వెళ్లకుండా వెనక్కి పంపిస్తున్నారు.


Updated Date - 2021-10-22T06:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising