ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలతలకనుగుణంగా పనులు చేయించాలి

ABN, First Publish Date - 2021-06-20T06:16:09+05:30

ఉపాధిహామీ పథకంలో కొలతలకు అనుగుణంగా పనిచే యిస్తేనే కూలీలకు సరైన వేతనాలు లభిస్తాయని డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి సూచిం చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి 

ధర్మవరంరూరల్‌, జూన19: ఉపాధిహామీ పథకంలో కొలతలకు అనుగుణంగా పనిచే యిస్తేనే కూలీలకు సరైన వేతనాలు లభిస్తాయని డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి సూచిం చారు. శనివారం మండలంలోని రేగాటిపల్లి వద్ద ధర్మవరం క్లస్టర్‌ పరిధిలోని 88 పం చాయతీలకు చెందిన ఉపాధిహామీ ఫీల్డ్‌అసిస్టెంట్లుకు జరిగే శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. శిక్షణాధికారులుగా ఏపీడీ విజయ్‌కుమార్‌, ధర్మవరం ఏపీడీ పుల్లారెడ్డిలు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ కూలీలకు కొలతలకు త గ్గట్టుగా రోజు వారీ కూలి రూ. 245 అందేవిధంగా పనులు చేయించాలన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఫారంపాండ్లు, ట్రెంచపనులు,  చెరువు పూడికతీతలు, రోడ్డుకు ఇరువైపులా మొ క్కలు నాటడం, మట్టి రోడ్లు  వేయించడం వంటి పనులు కల్పించాలన్నారు. ఈశిక్షణలో  కొ లతలపై ఫీల్డ్‌అసిస్టెంట్లు అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం ఏపీఓ అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు వివిధ మండలాల ఏపీఓలు, టెక్నికల్‌ అసిస్టెం ట్లు సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-06-20T06:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising