ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శివాలయంలో వినాయక విగ్రహం చోరీ

ABN, First Publish Date - 2021-07-23T06:50:10+05:30

మండలంలోని ఎరిడికెర గ్రా మ శివాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు వినాయకుడి రాతి విగ్రహాన్ని దొంగలించారు.

ఆలయంలో జాగిలాలతో సిబ్బంది తనిఖీలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రహ్మసముద్రం, జూలై 22: మండలంలోని ఎరిడికెర గ్రా మ శివాలయంలో బుధవారం రాత్రి గుర్తుతెలియని దుండగు లు వినాయకుడి రాతి విగ్రహాన్ని దొంగలించారు. గురువారం శి వాలయానికి వెళ్లిన భక్తులు విగ్రహం చోరీకి గురైనట్లు గుర్తించారు. విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయడంతో ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం పోలీసులకు సమాచారం చేరవేశారు. కళ్యాణదుర్గం రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఇనచార్జ్‌ ఎస్‌ ఐ సుధాకర్‌లు ఆలయాన్ని పరిశీలించారు. జాగిలాలతో సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు. గ్రామస్థులతో వివరాలు సేక రించి పోలీసులు విచారణ చేపట్టారు. దుండగులను గుర్తించి  చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. చోరీకి పాల్పడిన వ్యక్తులు ఇతర ప్రాంతాలకు చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-23T06:50:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising