ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండిళ్లలో చోరీ - బంగారం, నగదు అపహరణ

ABN, First Publish Date - 2021-04-18T06:14:14+05:30

పట్టణంలోని రాగితోటపాలెంలో శనివారం తెల్లవారుజామున దుండగులు రెండిళ్లలో చోరీ చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడిపత్రిటౌన, ఏప్రిల్‌17: పట్టణంలోని రాగితోటపాలెంలో శనివారం తెల్లవారుజామున దుండగులు రెండిళ్లలో చోరీ చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి. కాలనీలో నివాసముండే ఓబుళరాజు కుటుంబసభ్యులతో కలిసి రాత్రి ఇంటిపై నిద్రించా డు. తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువాలో ఉన్న ఏడున్నర తులాల బంగారు నగలు, రూ.15వేల నగదు చోరీ చేశారు. అదేవిధంగా అదేవీధికి చెందిన ప్రేమ్‌కుమార్‌ కూడా కుటుంబసభ్యులతో కలిసి ఇంటిపై నిద్రిస్తుండగా, తెల్లవారుజామున దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి ఆరున్నర తులాల బంగారునగలు, రూ.45వేల నగదును అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-18T06:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising