ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెరువులో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2021-12-09T06:05:29+05:30

చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవ శాత్తు కాలుజారి చెరువులో పడి చంద్రాచారి(28) అనే యువకుడు బుధవారం మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





బుక్కరాయసముద్రం, డిసెంబరు8 : చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవ శాత్తు కాలుజారి చెరువులో పడి చంద్రాచారి(28) అనే యువకుడు బుధవారం మృతి చెందాడు. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన మేరకు... అనంతపురం నగరానికి చెం దిన చంద్రాచారి వ్యవసాయ కూలీగా పనిచేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతడు బుధవారం చేపలు పట్టేందుకు అనంతపురం పాతూరు చెరువు వద్దకు వె ళ్లాడు. అయితే చెరువుకట్టపై నుంచి కాలుజారి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడికి తల్లి, తండ్రి, బంధువులు ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-12-09T06:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising