ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-05-09T06:08:38+05:30

పట్టణంలోని భంభంస్వామి లేఔట్‌ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున (50) శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయదుర్గం రూరల్‌, మే 8 : పట్టణంలోని భంభంస్వామి లేఔట్‌ ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న మల్లికార్జున (50) శనివారం ఇంట్లో ఉరేసుకున్నాడు. సీ ఐ ఈరణ్ణ తెలిపిన వివరాలివి.  మల్లికార్జున కళ్యాణదుర్గంలో లైన్‌మెన్‌గా పనిచేస్తుండేవాడు. తాగుడుకు బాని స కావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.  మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-05-09T06:08:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising