ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ రౌడీ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు

ABN, First Publish Date - 2021-10-23T06:16:13+05:30

రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగు మహిళా నాయకురాలు. సింగనమల మాజీ జడ్పీటీసీ శాలిని దొర పేర్కొన్నారు.

తెలుగు మహిళా నాయకురాలు శాలిని
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50





అనంతపురం వైద్యం, అక్టోబరు 22: రాష్ట్రంలో వైసీపీ సాగిస్తున్న రౌడీ పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని తెలుగు మహిళా నాయకురాలు. సింగనమల మాజీ జడ్పీటీసీ శాలిని దొర పేర్కొన్నారు.  జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. వైసీ పీ తమ అసమర్థత, ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజలను తప్పుదావ పట్టించేందుకు... ప్రశ్ని స్తున్న టీడీపీ నాయకులపై దాడులకు దిగుతోందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి రా జకీయ అనుభవం ఉన్నంత  వయసు లేని వారు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడడం చూస్తుంటే అసహ్యం కలుగుతోందన్నారు. కేవలం సీఎం జగన మెప్పు పొంది పదవులు కాపాడుకోవాలని భజనలు చేస్తున్నారని వైసీపీ నిరసనలపై శాలిని విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యం ఎప్పటికైనా గెలుస్తుందని అప్పుడు వైసీపీ గూండాలు సరైన గుణపాఠం నేర్చుకుంటారని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-23T06:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising