ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-11-21T06:02:47+05:30

మండల పరిధిలోని ఎనుములవారిపల్లి స మీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముదిగుబ్బ, నవంబరు 20: మండల పరిధిలోని ఎనుములవారిపల్లి స మీపంలో శనివారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాలమేరకు బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లి గ్రామానికి చెందిన చల్లాభాస్కర్‌నాయుడు(40) ద్విచక్రవాహనంలో నల్లమాడ వైపు నుంచి స్వగ్రామానికి వస్తుండగా మలకవేముల నుంచి నల్లమాడవైపునకు వెళ్తున్న మరో ద్విచక్రవాహనం ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో చల్లాభాస్కర్‌నాయుడు అక్కడికక్కడేమృతిచెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Updated Date - 2021-11-21T06:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising