ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2021-05-19T06:27:06+05:30

మండలంలోని జేకేపల్లి గ్రామం, కందుకూరివారిపల్లికి చెందిన డేరంగుల మల్లికార్జున (42) మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమడగూరు, మే 18 : మండలంలోని జేకేపల్లి గ్రామం, కందుకూరివారిపల్లికి చెందిన డేరంగుల మల్లికార్జున (42) మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మల్లికార్జున ఇంటి పైకప్పుకు విద్యుత సరఫరా కావ డంతో రేకులకు సరఫరా కావడంతో విద్యుతషాక్‌కు గురై మృతి చెందినట్లు తెలిపారు. సో మవారం రాత్రి కురిసిన వర్షానికి రేకులకు విద్యుత వైర్‌లు తగిలి విద్యుత సరఫరా అ యినట్లు బంధువులు తెలిపారు. మృతునికి భార్య సుగుణమ్మ, ఒక కుమారుడు, ఇద్దరు కు మార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపారు. 


Updated Date - 2021-05-19T06:27:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising