ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాఠశాలను తనిఖీ చేసిన డీఈఓ

ABN, First Publish Date - 2021-12-01T05:40:56+05:30

మండలంలోని పాల్తూరు గ్రామంలోని ఇందిరానగర్‌ ఎంపీ యూపీ పాఠశాలను డీ ఈఓ శామ్యూల్‌ మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలిస్తున్న డీఈఓ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విడపనకల్లు, నవంబరు 30: మండలంలోని పాల్తూరు గ్రామంలోని ఇందిరానగర్‌ ఎంపీ యూపీ పాఠశాలను డీ ఈఓ  శామ్యూల్‌ మంగళవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఏజెన్సీ నిర్వాహకులు విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందివ్వాలన్నారు. విద్యార్థుల హాజరు 90 శాతం ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం పాఠశాలలోని రికార్డులను పరిశీలించారు. 


Updated Date - 2021-12-01T05:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising