ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోరీని ఽడీకొన్న కారు.. ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2021-05-17T05:43:51+05:30

మండలలోని రాళ్లఅనంతపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ముగ్గురికి తీవ్ర గాయాలు


ముదిగుబ్బ, మే 16: మండలలోని రాళ్లఅనంతపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీ సులు తెలిపిన మేరకు...కర్ణాటక రాష్ట్ర చిం తామణికి చెందిన రుక్మిణమ్మ(65) ఐదు రోజుల కిందట అనంతపురం లోని  బంధువుల ఇంటికి వచ్చింది. తిరిగి ఆదివారం మ రో నలుగురితో కలిసి రుక్మిణమ్మ అనంతపురం నుం చి చింతామణికి కారులో బయలుదేరింది. తెల్లవారుజామున మండలంలోని రాళ్లఅనంతపు రం సమీపానికి రాగానే డ్రైవర్‌ కారును అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న మోరీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణి స్తున్న రుక్మిణమ్మ, డ్రైవర్‌ శివన్న(45) మృతిచెందగా మిగి లిన ముగ్గురు తీవ్రంగా పడ్డారు. వీరిని అనంతపురం ఆ స్పత్రికి తరలించారు. పోలీసులు సంఘనా స్థలాన్ని పరిశీ లించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Updated Date - 2021-05-17T05:43:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising