ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదేళ్లయినా.. పట్టించుకోరా..!

ABN, First Publish Date - 2021-08-02T06:22:12+05:30

చోళసముద్రం గ్రామంలో పదేళ్ల క్రితం లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి.. నిర్మించిన తాగునీటి ట్యాంకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ నిరుపయోగంగా ఉంది.

నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చోళసముద్రంలో నిరుపయోగంగా నీటి ట్యాంకు 

లేపాక్షి, ఆగస్టు 1 : చోళసముద్రం గ్రామంలో పదేళ్ల క్రితం లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేసి.. నిర్మించిన తాగునీటి ట్యాంకు ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేటికీ నిరుపయోగంగా ఉంది.  ఇప్పటికైనా ఆ ట్యాంకును ఉపయోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ గ్రామస్థులు కోరుతున్నారు.  


Updated Date - 2021-08-02T06:22:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising