ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాతో ఉపాధ్యాయుడి మృతి

ABN, First Publish Date - 2021-04-21T06:52:29+05:30

మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డి ప్రసాద్‌రెడ్డి(52) మంగళవారం తిరుపతిలో కరోనాతో మృతి చెందినట్లు ఎంఈఓ గోపాల్‌నాయక్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంబులపూలకుంట, ఏప్రిల్‌ 20 : మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు రెడ్డి ప్రసాద్‌రెడ్డి(52) మంగళవారం తిరుపతిలో కరోనాతో మృతి చెందినట్లు ఎంఈఓ గోపాల్‌నాయక్‌ తెలిపారు. మూడు రోజుల కిందట వైద్యం కోసం తిరుపతికి వెళ్లాడన్నారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు. అయన మృతికి ఉపాధ్యాయులు సంతాపం తెలిపారు. 


Updated Date - 2021-04-21T06:52:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising