ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఎం జగన్‌పై విరుచుకుపడ్డ జేసీ పవన్

ABN, First Publish Date - 2021-09-11T19:40:14+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై అనంతపురం పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ జేసీ పవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డిపై అనంతపురం పార్లమెంట్ టిడిపి ఇన్చార్జ్ జేసీ పవన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ...సొంత చెల్లెలికి ఎమ్మెల్యే, ఎంపీ సీటు ఇవ్వలేవు కానీ నీటి హక్కులపై కేఆర్ఎంబీకి సర్వహక్కులు ఇచ్చేసావు’’ అని వ్యాఖ్యానించారు.  సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చినా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందుకు రావడం లేదన్నారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపై కూడా కేఆర్‌ఎంబీ జోక్యం చేసుకుంటుందని తెలిపారు. తగిన రీతిలో రాయలసీమ ప్రజలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టాలని అన్నారు. రాయలసీమ ప్రజల భవిష్యత్తు కోసం అందరూ సమష్టిగా పోరాటం చేయాలని జేసీ పవన్ రెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-09-11T19:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising