ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంపద సృష్టించలేకే ప్రజలపై పన్నుల భారం: టీడీపీ

ABN, First Publish Date - 2021-06-15T06:32:50+05:30

సంపద సృష్టించటం చేత కాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి, టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశ వరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డా రు.

మాట్లాడుతున్న రామలింగారెడ్డి, కేశవరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుక్కరాయసముద్రం, జూన 14: సంపద సృష్టించటం చేత కాక ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని జడ్పీటీసీ మాజీ సభ్యుడు రామలింగారెడ్డి, టీడీపీ నాయకుడు ముంటిమడుగు కేశ వరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డా రు. సోమవారం వారు మండల కేంద్రంలో  విలేకరులతో మాట్లా డుతూ అధికారముందని ప్రభుత్వం ఇస్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అంటూ గొంతు చించుకున్న జగన అధికారంలోకి  రాగానే ప్రజలుపై పన్నుల భారం  మోపు తున్నారని  విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో నిత్యావసర ధరలు బాగా పెరిగాయ న్నారు. వెంటనే పెంచిన పన్నుల భారం తగ్గించాలని డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-06-15T06:32:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising