ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-07-28T06:52:49+05:30

తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు అజిత్‌ (20) మంగళవారం ఉరేసుకున్నాడు.

అజిత్‌ (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుందుర్పి, జూలై 27: తల్లిదండ్రులు మందలించారని మనస్తాపం చెంది మండలంలోని తెనగల్లు గ్రామానికి చెందిన నగేష్‌, అన్నపూర్ణమ్మ దంపతుల కుమారుడు అజిత్‌ (20) మంగళవారం ఉరేసుకున్నాడు. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలివి.  అజిత్‌ ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకుని కరోనా కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. నిత్యం సెల్‌ఫోన్‌కే పరిమితం కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెంది న అజిత్‌ సోమవారం రాత్రి తల్లిదండ్రులు నిద్రిస్తున్న సమయంలో రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. ఉదయమే కుమారు డు కనపడకపోవడంతో తల్లిదండ్రులు ఇంటి నుంచి బయటకు వచ్చి చూడగా, రోడ్డుపక్కనే ఉన్న చెట్టుకు వేలాడు తూ కనిపించాడు. ఘటనతో ఆ కుటుంబంలో విషాదం నెలకుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 



Updated Date - 2021-07-28T06:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising