ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు

ABN, First Publish Date - 2021-10-20T07:05:50+05:30

: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం హుండీ ఆదాయం లెక్కింపును మంగళవారం పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కదిరి,  అక్టోబరు 19: ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం హుండీ ఆదాయం  లెక్కింపును మంగళవారం పూర్తి చేశారు. 33 రోజులకు గాను రూ.50,06,600 ఆదాయం వచ్చిందని ఆలయ కమిటీ చైర్మన్‌ కాంభోజి రెడ్డెప్పశెట్టి, ఈఓ వెంకటేశ్వ రరెడ్డి తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఆర్‌ శ్రీనివా సులు, ఎం న రసింహులునాయక్‌, శశికళ, అనురాధ, శారద పాల్గొనగా హుండీ పర్యవేక్షణ అధికారిగా ఆలయ ఈఓ ఈశ్వరరెడ్డి హాజరయ్యారు. లెక్కింపు కార్యక్రమం లో దేవ స్థానం సిబ్బందితో పాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ మేనేజర్‌ విశ్వనా థన్‌, బ్యాంక్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-20T07:05:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising