ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల నిఘాపై ఎస్పీ తనిఖీ

ABN, First Publish Date - 2021-01-20T06:31:05+05:30

ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు ఆ లయాల నిఘాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని జి ల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుకొండ టౌన, జనవరి 19: ఆలయ నిర్వాహకులు, స్థానిక పోలీసులు ఆ లయాల నిఘాపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారని జి ల్లా ఎస్పీ భూసారపు సత్యయేసుబాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెనుకొండలోని మిట్ట ఆంజనేయస్వామి ఆలయం, గగన మహాల్‌, జైన టెంపుల్‌ తదితర ప్రాచీన ఆలయాలను సంప్రదించారు. ప్రతి ఆలయంలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేయాలని అలాగే సంబంధిత ఆలయాలకు కమిటీలు ఏర్పాటు చేసుకుని రాత్రిసమయంలో ఇద్దరు వ్యక్తులు ఆలయంలో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీసులు కూడా రాత్రివేళల్లో ప్రధాన ఆలయాలపై గట్టి నిఘా ఉంచాలని పోలీసులు తెలిపారు. ఆయన వెంట ఇనచార్జ్‌ డీఎ్‌సపీ మహబూబ్‌బాష, సీఐ శ్రీహరి, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు ఉన్నారు.


Updated Date - 2021-01-20T06:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising