ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీతోనే సామాజిక న్యాయం

ABN, First Publish Date - 2021-07-31T06:13:12+05:30

బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అ నంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు డు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు.

మోదీ చిత్రపటానికి పలాభిషేకం చేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం అర్బన్‌, జూలై 30: బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి, అ నంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షు డు సందిరెడ్డి శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో టవర్‌క్లాక్‌ వద్ద మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం చే శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓబీసీ కోటా, ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ను అమలుచేసిన ప్రఽధా ని నరేంద్రమోదీ ఆయా వర్గాలప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందేందుకు ఈ రిజర్వేషన్లు ఎంతో దోహదపడ్డాయన్నారు. కార్యక్రమంలో నాయకులు రత్నమయ్య, రామ చంద్రయ్య, దుద్దకుంట వెంకటేశ్వరరెడ్డి, లలిత్‌, మల్లీశ్వరి, రూపా, నాగలక్ష్మి, సూర్యప్రకా్‌షరెడ్డి, శ్రీధర్‌, నాగేంద్ర పాల్గొన్నారు.


Updated Date - 2021-07-31T06:13:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising