ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా సత్యమ్మ విగ్రహ ప్రతిష్ఠ

ABN, First Publish Date - 2021-10-29T05:35:35+05:30

మండలంలోని ఎన్‌ ఎనుములవారిపల్లిలో సత్యమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజర య్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాజరైన మాజీ మంత్రి పల్లె 

నల్లమాడ, అక్టోబరు 28: మండలంలోని ఎన్‌ ఎనుములవారిపల్లిలో సత్యమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి హాజర య్యారు. మాజీ మంత్రి పల్లె ఆలయం వద్దకు రాగానే ఆలయ పూజారులు , టీడీపీ నాయ కులు , కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం  విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆలయ అర్చకులు వేదమంత్రోత్సారణల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠను నిర్వ హించారు.  ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు సూర్యనా రాయణ, మల్లికార్జునతో పాటు టీడీపీ మండల కన్వీనర్‌ మైలే శివశం కర్‌, భుట్టినా గభూషణంనాయుడు, గుండ్రశివారెడ్డి, భక్తు లు  పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-29T05:35:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising