ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరుగా విత్తన వేరుశనగకాయల రిజిస్ట్రేషన

ABN, First Publish Date - 2021-05-13T05:54:41+05:30

రైతులకు సబ్సీడి ధరతో సరఫరా చేసే విత్తన వేరుశనగ కాయల రిజిస్ర్టేషన నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది.

రిజిస్ర్టేషన నమోదు చేస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలమత్తూరు, మే 12: రైతులకు సబ్సీడి ధరతో సరఫరా చేసే విత్తన వేరుశనగ కాయల రిజిస్ర్టేషన నమోదు ప్రక్రియ జోరుగా సాగుతోంది. గత మూడు రోజులుగా మండలంలోని  సోమఘట్ట, చాగలేరు, పలగలపల్లి, శెట్టిపల్లి, మొరసలపల్లి గ్రామాల రైతు భరోసా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు  మండల వ్యవసాయాధికారి శ్రీలత బుధవారం తెలిపారు. ఈ ఐదు కేంద్రాల పరిధిలో ఇప్పటివరకు  378 మంది రైతులు 932 బ్యాగులకు రిజిస్ర్టేషన చేసుకున్నట్లు ఆమె తెలిపారు. రిజిస్ట్రేషన కార్యక్రమం ప్రతి రోజు ఆయా రైతు భరోసా కేంద్రాల్లో   ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగుతుందన్నారు. రైతులు కోవిడ్‌ నిబంఽధనలు పాటిస్తూ రిజిస్ర్టేషన చేసుకోవడానికి రావాలన్నారు. ప్రతి రైతు ఆధార్‌ కార్డు, పట్టాదార్‌ పాసుపుస్తకం జెరాక్స్‌ కాఫీలతో పాటు మొబైల్‌, సరిపడ నగదు వెంట తీసుకురావాలన్నారు. 


Updated Date - 2021-05-13T05:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising