ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూముల రీసర్వేను పరిశీలించిన ఆర్డీఓ

ABN, First Publish Date - 2021-07-30T06:18:20+05:30

మండలంలోని రామరాజుపల్లిలో చేపట్టిన భూ రీసర్వేను గురువారం అనంతపురం ఆర్డీఓ మధుసూదన పరిశీలించారు.

రామరాజుపల్లిలో రీసర్వేను పరిశీలిస్తున్న ఆర్డీఓ మధుసూదన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పామిడి, జూలై 29 : మండలంలోని రామరాజుపల్లిలో చేపట్టిన భూ రీసర్వేను గురువారం అనంతపురం ఆర్డీఓ మధుసూదన పరిశీలించారు. ఈ సందర్భంగా పలు పొలాలను ఆయన సందర్శించారు. రీ సర్వేపై త హసీల్దార్‌ ఆర్‌వీ సునీతాబాయితో ఆరా తీశారు. త్వరితగతిన రీసర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం తహసీల్దార్‌ కా ర్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలించారు. మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి గా సమస్యలను అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్వేయర్‌ బ్రహ్మానందం, ఆర్‌ఐ లత, వీఆర్వో జయచంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T06:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising