ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి - గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు నేడు 2:30 గంటలు ఆలస్యం

ABN, First Publish Date - 2021-07-25T06:20:54+05:30

తిరుపతి-గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు (07656) ఆదివారం 2:30 గంటలపాటు ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం రైల్వే, జూలై 24: తిరుపతి-గుంతకల్లు ప్యాసింజర్‌ రైలు (07656) ఆదివారం 2:30 గంటలపాటు ఆలస్యంగా ప్రారంభమవుతున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. అండర్‌ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ఈ రైలు మార్గాన్ని కొన్ని గంటలపాటు బ్లాక్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ మార్గంలో వచ్చే ప్యాసింజర్‌ తిరుపతిలో ఉదయం 8:35 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, 1:50 నిమిషాలు ఆలస్యంగా ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. బ్రిడ్జి నెంబర్‌ 127 ఏ, 140 ఏ సబ్‌వే నిర్మాణంలో భాగంగా తిరుపతి, చంద్రగిరి స్టేషన్ల మధ్యలో ఆదివారం ఉదయం 07:30 నుంచి 11 గంటల వరకు అన్ని రైళ్ల రాకపోకలను 3:30 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-07-25T06:20:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising