ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖైదీ మృతదేహానికి పోస్టుమార్టం

ABN, First Publish Date - 2021-08-25T06:34:40+05:30

పట్టణంలోని సబ్‌జైలులో గుండెపోటుతో మృతి చెందిన రిమాండ్‌ ఖైదీ తలారి ఓబులప్ప (67) మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసులతో చర్చిస్తున్న ఆర్డీఓ మధుసూదన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుత్తి, ఆగస్టు 24: పట్టణంలోని సబ్‌జైలులో గుండెపోటుతో మృతి చెందిన రిమాండ్‌ ఖైదీ తలారి ఓబులప్ప (67) మృతదేహానికి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. సోమవారం రాత్రి సబ్‌జైలులో ఓబులప్ప గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిం దే. ఉదయం ఆర్డీఓ మధుసూదన, తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తహసీల్దారు హాజీవలి, సీఐ రాము, వీఆర్వోలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-25T06:34:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising