ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కార్యాలయం వద్ద పోలీస్‌ బందోబస్తు

ABN, First Publish Date - 2021-10-20T06:10:11+05:30

రాష్ట్ర వ్యాప్తంగా తెలు గుదేశం పార్టీ కార్యాల యాలపై వైసీపీ శ్రే ణులు దాడులకు పా ల్పడటంతో ఆ పార్టీ కనగానపల్లి నాయకు లు అప్రమత్తమయ్యారు.

టీడీపీ నాయకులతో మాట్లాడుతున్న ఎస్‌ఐ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కనగానపల్లి, అక్టోబరు19: రాష్ట్ర వ్యాప్తంగా తెలు గుదేశం పార్టీ కార్యాల యాలపై వైసీపీ శ్రే ణులు దాడులకు పా ల్పడటంతో ఆ పార్టీ కనగానపల్లి నాయకు లు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు కసుమూర్తి వెంకటేష్‌, ఎంపీటీసీ బిల్లేభాస్కర్‌ మాజీ సర్పంచ టీసీ సుబ్రహ్మణ్యం, బట్టా సురేష్‌చౌదరి పార్టీ కార్యాలయం వద్దకు చేరుకు న్నారు. ఈ క్రమంలో ఎస్‌ఐ ఆంజనేయులు అక్కడికి చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడారు. పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తామని ఎవ్వరూ ఆందోళనకు పాల్పడవద్దని సూచించారు. 


Updated Date - 2021-10-20T06:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising