ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేరుశనగ రైతులను ఆదుకోవాలి

ABN, First Publish Date - 2021-09-29T06:00:06+05:30

మండలంలోని రామనపల్లి గ్రామం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం మొక్కజొన్న, వేరుశనగ పంటలను పరిశీలించారు.

వేరుశనగ పంటను పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్సీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగళి, సెప్టెంబరు 28: మండలంలోని రామనపల్లి గ్రామం వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మంగళవారం మొక్కజొన్న, వేరుశనగ పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పంటలు పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇనపుట్‌సబ్సిడీ, ఇన్సూరెన్స ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం పి.బ్యాడిగెర, హెచడి.హళ్లి గ్రామాల్లో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈయన వెంట జడ్పీటీసీ ఉమేష్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 



Updated Date - 2021-09-29T06:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising