ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆందోళనలో వేరుశనగ రైతు

ABN, First Publish Date - 2021-09-29T06:01:45+05:30

ప్రస్తుతం కాయలు గింజలు పట్టే దశలో ఉన్న వేరుశనగ పంట వర్షాలు లేక ఎండుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎండుతున్న వేరుశనగ పంట
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తనకల్లు, సెప్టెంబరు 28 : ప్రస్తుతం కాయలు గింజలు పట్టే దశలో ఉన్న వేరుశనగ పంట వర్షాలు లేక ఎండుతుండటంతో  రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో పది రోజుల్లో వాన రాకుంటే ఇక పంట పై ఆశ వదులుకోవాల్సిందేనని వాపోతున్నారు. గత ప్రభుత్వం పంటలు ఎండిపోయే సమయంలో ట్యాంకర్ల ద్వారా నీటిని అందించి.. ఆదుకుందని, కాని ప్రస్తుత ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు.    


Updated Date - 2021-09-29T06:01:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising