ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నాయకుడు మారెప్ప మృతికి పరిటాల సునీత సంతాపం

ABN, First Publish Date - 2021-08-04T06:50:33+05:30

టీడీపీ సీనియర్‌ నాయకుడు బోయమా రెప్ప(50) సోమవారం రాత్రి గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ముక్తాపురం వెళ్లి మారెప్ప మృతదేహం వద్ద నివా ళి అర్పించారు.

మారెప్ప మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్నమాజీ మంత్రి పరిటాలసునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


కనగానపల్లి, ఆగస్టు 3:  టీడీపీ సీనియర్‌ నాయకుడు బోయమా రెప్ప(50)  సోమవారం రాత్రి గుండె పోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పరిటాల సునీత మంగళవారం ముక్తాపురం వెళ్లి మారెప్ప మృతదేహం వద్ద నివా ళి అర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి వ్యక్తం చేస్తూ అండగా నిలుస్తామన్నారు.  పరిటాల సునీత వెం ట టీడీపీ సీనియర్‌ నాయకులు ఎల్‌ నారాయణచౌదరి, నాయకులు నెట్టెంవెంకటేశ, తలారిరాజప్ప, ము కుందనాయుడు, రామక్రిష్ణారెడ్డి, మాజీసర్పంచ దాసరిరామక్రిష్ణ, రమణారెడ్డి, టీసీ సుబ్రమణ్యం ఉన్నారు.


Updated Date - 2021-08-04T06:50:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising