ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారానికి ఎంపిక

ABN, First Publish Date - 2021-08-28T06:01:58+05:30

గిడుగు రామమూర్తి తెలుగు సాహితీ పురస్కారానికి జాబిలి చాంద్‌బాష రచించిన ‘మట్టిని ముద్దాడిన మనిషి’ కవితాసంపుటిని ఎంపిక చేశారు.

జాబిలి చాంద్‌బాషా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రొద్దం/పెనుకొండ, ఆగస్టు 27: గిడుగు రామమూర్తి తెలుగు సాహితీ పురస్కారానికి జాబిలి చాంద్‌బాష రచించిన ‘మట్టిని ముద్దాడిన మనిషి’ కవితాసంపుటిని ఎంపిక చేశారు. గిడుగు రామమూర్తిఫౌండేషన జాబిలి చాంద్‌బాషను సాహితీ పురస్కారానికి ఎంపిక చేశారు. ఈనెల 29న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవార్డులు అందజేస్తున్నట్లు చాంద్‌బాష తెలిపారు. 13ఏళ్లుగా వేకువ సేవా సంస్థ అనంత సాహితీఅకాడమి జాబిలి సాహితీ మాసపత్రిక ద్వారా సేవ చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.



Updated Date - 2021-08-28T06:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising