ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనేవారు లేక.. లబోదిబోమంటున్న రైతులు

ABN, First Publish Date - 2021-05-05T06:37:45+05:30

వేరుశనగ 18-12 రకం సాగుచేసి మంది దిగుబడి సాధించినా కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు.

దిగుబడిని చూపుతున్న రైతు నంజుండప్ప
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


18-12 రకం వేరుశనగ సాగుతో నష్టాలు


 ఓబుళదేవరచెరువు , మే 4 : వేరుశనగ 18-12 రకం సాగుచేసి మంది దిగుబడి సాధించినా కొనేవారు లేక రైతులు నష్టపోతున్నారు. మండలంలోని తంగేడుకుంటకు చెందిన  విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయుడు కే నంజుండప్ప రెండు ఎకరాల్లో 18-12 రకం వేరుశనగను సాగుచేశారు. వీటి కోసం రూ. లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. వేరుశనగ మొక్కకు 50 నుండి 60 కా యలు వచ్చాయి. దిగుబడి బాగున్నప్పటికీ కనీసం అడిగే వారు లేక కాయ లను విడిపించి పడిగాపులు కాయాల్సి వస్తోందని వారు వాపోయారు. మం డల వ్యాప్తంగా దాదాపు వందల ఎకరాల్లో ఈ విత్తనాన్ని సాగుచేసి రైతులు అమ్ముకోలేక కల్లాల్లోనే నిల్వ ఉంచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Updated Date - 2021-05-05T06:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising