ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిత్యావసర సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలి : తహసీల్దార్‌

ABN, First Publish Date - 2021-07-25T05:45:09+05:30

కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కార్డు లబ్ధిదారులకు నవంబరు నెల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని, బియ్యం కార్డుదారులకు సక్రమంగా అందించకపోయినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ రమేషన పేర్కొన్నారు.

బియ్యం స్టాకు పరిశీలిస్తున్న తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగళి, జూలై 24: కేంద్ర ప్రభుత్వం కరోనా నేపథ్యంలో కార్డు లబ్ధిదారులకు నవంబరు నెల వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుందని, బియ్యం కార్డుదారులకు సక్రమంగా అందించకపోయినా కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ రమేషన పేర్కొన్నారు. మండలంలోని నరసాంబుది గ్రామంలో శనివారం ఎఫ్‌పీషాపును తనిఖీ చేశారు. బియ్యం కార్డు లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని సూచించారు. ఆయన వెంట ఆర్‌ఐ మహబూబ్‌బాషా, డీలరు, కార్డులబ్ధిదారులు ఉన్నారు. 


Updated Date - 2021-07-25T05:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising