ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములుగు జిల్లా: జడ్పీ హైస్కూల్లో కరోనా కలకలం

ABN, First Publish Date - 2021-09-08T17:26:56+05:30

ములుగు జిల్లా, ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ములుగు జిల్లా: కరోనా మహమ్మారి మరోసారి కట్టలు తెంచుకుంటోంది. ములుగు జిల్లా, ఏటూరునాగారం ప్రభుత్వ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షలో ఉపాధ్యాయులకు పాజిటీవ్ రావడంతో కలకలం రేగింది. కరోనా సోకిన ఉపాధ్యాయులను అధికారులు హోం క్వారంటైన్‌కు తరలించారు. విద్యార్థులందరికీ కరోనా టెస్టులు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - 2021-09-08T17:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising