ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రమంత్రిని కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-07-30T06:27:56+05:30

జాతీయ రహదారులను కలుపుతూ ధర్మవరానికి బైపాస్‌రోడ్డు రోడ్డు వేయాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన గడ్కరీని ఎంపీగోరంట్ల మాధవ్‌లు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విన్నవించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మవరం, జూలై29: జాతీయ రహదారులను కలుపుతూ ధర్మవరానికి బైపాస్‌రోడ్డు రోడ్డు వేయాలని కేంద్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి నితిన గడ్కరీని  ఎంపీగోరంట్ల మాధవ్‌లు, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విన్నవించారు. గురువారం ఢిల్లీలో గడ్కరీని కలిసి జాతీయ రహదారులు 544 డీ, ఎనహెచ 42, 44లను కలుపుతూ ధర్మవరానికి బైపాస్‌రోడ్డు మంజూరు చేయాలని కోరారు.

Updated Date - 2021-07-30T06:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising