ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులతో తీరుపై పప్పు సెనగ రైతులకు తీవ్ర నష్టం: పయ్యావుల

ABN, First Publish Date - 2021-11-27T19:19:33+05:30

అధికారుల తీరు వల్ల పప్పు సెనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: అధికారుల తీరు వల్ల పప్పు సెనగ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. శనివారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అధికారులు ఈ క్రాపింగ్ చేయలేదని మండిపడ్డారు. మంత్రికి కూడా తప్పుడు సమాచారం అందిస్తున్నారని తెలిపారు. ఈ క్రాప్ చేయకపోతే పప్పు శనగ రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో ఈ క్రాప్ నమోదుపై సమీక్ష సమావేశం నుంచి మంత్రి బొత్స  ఫోన్లో మాట్లాడారు. వారం రోజల్లో ఈ క్రాప్ బుకింగ్ చేయాలంటూ  పయ్యావుల కేశవ్ పట్టుబట్టారు. 

Updated Date - 2021-11-27T19:19:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising