ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరవీడు బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ

ABN, First Publish Date - 2021-06-25T06:41:48+05:30

మం డలంలోని ఆరవీడు గ్రామంలో జ రిగిన జంటహత్యల మృతుల కు టుంబ సభ్యులను గురువారం తా డిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు.

బాధితులకు నగదు అందజేస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యల్లనూరు, జూన 24: మం డలంలోని ఆరవీడు గ్రామంలో జ రిగిన జంటహత్యల మృతుల కు టుంబ సభ్యులను గురువారం తా డిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పరామర్శించారు. ఉదయం గ్రా మానికి చేరుకున్న ఆయన నేరు గా రాజగోపాల్‌, నారాయణప్పల ఇంటికి వెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అ నంతరం బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే తక్షణసాయం కింద రూ.50 వేలు అందించారు. 

Updated Date - 2021-06-25T06:41:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising