ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లీబిడ్డ అదృశ్యం: కేసు నమోదు

ABN, First Publish Date - 2021-10-24T06:12:00+05:30

మండల పరిధిలోని కుసుమవారిప ల్లికి చెందిన నరసింహులు భార్య వీరమ్మ, కుమార్తె లిఖిత అదృశ్యం కావడం పై శని వారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే గోపీ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఓబుళదేవరచెరువు,  అక్టోబరు 23:  మండల పరిధిలోని కుసుమవారిప ల్లికి చెందిన నరసింహులు భార్య వీరమ్మ, కుమార్తె లిఖిత అదృశ్యం కావడం పై శని వారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే గోపీ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు కుసు మవారిపల్లికి చెందిన వీరమ్మ ఆమె కుమార్తె ఆరు సంవత్సరాల లిఖితతో కలి సి మండల పరిధిలోని తిప్పేపల్లిలో ఆమె సోదరి ఇంటి నుండి ఈ నెల 9న  వెళ్లినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.  ఆచూకీ తెలిసిన వారు ఎస్‌ఐ 9490114572 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని, సమా చారం ఇచ్చిన వారికి పారితోషికం ఇవ్వనున్న ట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-10-24T06:12:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising