ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం విక్రయాలు నిలిపివేయాలి : టీడీపీ

ABN, First Publish Date - 2021-05-18T05:27:12+05:30

లేపాక్షి పోలీ్‌సస్టేషన వెనుక ఉన్న టూరిజం గెస్ట్‌ హౌస్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తిపలకాలని టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప అన్నారు.

వినతిపత్రం అందిస్తున్న కన్వీనర్‌ జయప్ప, నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లేపాక్షి, మే 17: లేపాక్షి పోలీ్‌సస్టేషన వెనుక ఉన్న టూరిజం గెస్ట్‌ హౌస్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి చర్యలకు స్వస్తిపలకాలని టీడీపీ మండల కన్వీనర్‌ జయప్ప అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకునేదిపోయి ఇలాంటి చర్యలు చేపట్టడం సిగ్గుచేటన్నారు. వెంటనే మద్యం విక్రయాలను అరికట్టాలని తహసీల్దార్‌ బలరాంకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నాయనపల్లి సదాశివరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:27:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising