ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేడుకగా కార్తీక దీపోత్సవం

ABN, First Publish Date - 2021-12-03T06:00:36+05:30

మండలంలోని ఆర్‌ మరువపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు.

ఆలయంలో దీపాలు వెలిగిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రొద్దం, డిసెంబరు 2: మండలంలోని ఆర్‌ మరువపల్లి గ్రామంలో వెలసిన సాయిబాబా దేవాలయంలో కార్తీక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో ఆలయానికి చేరుకుని దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. 


అమరాపురం: మండల కేంద్రంలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వామివారికి అభిషేకం, పంచామృతాభిషేకం అనంతరం ప్రత్యేక పూజలను అర్చకులు నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు హోమం, సాయిఅర్చన, భజన, సంకీర్తన తదితర కార్యక్రమాలు నిర్వహించారు. 


Updated Date - 2021-12-03T06:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising