ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీఎంఎస్‌ పర్సన ఇనచార్జిగా జేసీ నిషాంతకుమార్‌ బాధ్యతల స్వీకరణ

ABN, First Publish Date - 2021-05-11T06:05:07+05:30

జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీ ఎం ఎస్‌) పర్సన ఇనచార్జిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా కేంద్రా లు) ని షాంతకుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 10 :  జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీ ఎం ఎస్‌) పర్సన ఇనచార్జిగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (రెవెన్యూ, రైతుభరోసా కేంద్రా లు) ని షాంతకుమార్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. డీసీఎంఎస్‌ పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ఆయనను పర్సన ఇనచార్జిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త ర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే జేసీ నిషాంతకుమార్‌ ఏడీసీసీ బ్యాంకు పర్సన ఇనచార్జిగా కొనసాగున్నారు. తదుపరి పాలకవర్గాలను నియమించే వరకు ఆయన అటు ఏడీసీసీ బ్యాంకు, ఇటు డీసీఎంఎస్‌కు పర్సన ఇనచార్జిగా కొనసాగుతారు. డీసీఎం ఎస్‌ జిల్లా మేనేజర్‌ విజయభాస్కర్‌, అసిస్టెంట్‌ మేనేజర్లు సత్యనా రాయణరెడ్డి, సుధాకర్‌ రెడ్డి జేసీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. 


Updated Date - 2021-05-11T06:05:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising