ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీలోకి జనసేన పార్టీ నాయకుడి చేరిక

ABN, First Publish Date - 2021-10-28T05:48:56+05:30

నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్‌బాషా టీడీపీలోకి చేరారు.

అరుణ్‌బాషాకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ప్రభాకరచౌదరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



అనంతపురం వైద్యం, అక్టోబర్‌27: నగరంలోని 31వ డివిజనకు చెందిన జనసేన పార్టీ నాయకుడు అరుణ్‌బాషా టీడీపీలోకి చేరారు. నగరంలోని ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో  బుధవారం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకరచౌదరి  ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మారుతిగౌడ్‌, నరసింహులు, సుంకన్న, ఎస్‌ఎం బాషా, పావురాల శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T05:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising