ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వానికి సూచనలిస్తే చంద్రబాబుపై కేసులా?

ABN, First Publish Date - 2021-05-09T06:25:52+05:30

కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సూచన లిస్తే... తమ అధినేత చంద్రబాబునాయుడుపై కేసులు పెడ తారా అంటూ మాజీమంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అఽధి కార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు.

వెంకటాంపురంలో నిరసన చేపట్టిన పరిటాలసునీత, పరిటాలశ్రీరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-మాజీమంత్రి పరిటాల సునీత, యువనేత పరిటాల శ్రీరామ్‌

రామగిరి, మే8 : కరోనా నియంత్రణకు ప్రభుత్వానికి సూచన లిస్తే... తమ అధినేత చంద్రబాబునాయుడుపై కేసులు పెడ తారా అంటూ మాజీమంత్రి పరిటాలసునీత, టీడీపీ రాష్ట్ర అఽధి కార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఇ చ్చిన పిలుపు మేరకు  శనివారం స్థానిక  సర్పంచ లలితమ్మ తో కలిసి వెంకటాపురంలోనే తమ స్వగృహంలో శాంతియు తంగా నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఆక్సిజన అందక ఇంకా ఎంతమంది ప్రాణాలు పోతే సీఎం జగన స్పందిస్తారని నిలదీఽశారు. జిల్లాలో రోజూ అనేక మంది చనిపోతున్నా తక్కు వ మరణాలు చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీ పీ రంగుల కోసం రూ. 3వేల కోట్లు ఖర్చు చేసిన సీఎం జగన వ్యాక్సినకు రూ. 1600 కోట్లు ఖర్చు చేయలేరా అని ప్రశ్నించా రు. మే 1 నుంచి పంపిణీ చేస్తామన్న వ్యాక్సిన ఏమైౖందన్నా రు. కొవిడ్‌ నియంత్రణకు పక్క రాష్ట్రాల సీఎంలు చేపట్టిన చ ర్యలు చూసి అయినా జగన నేర్చుకోవాలని హితవుపలికారు.


Updated Date - 2021-05-09T06:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising